సైబర్ నేరాలను ఎదుర్కోవడం.. కనిపించని శత్రువుతో చేస్తున్న యుద్ధమని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖా గోయల్ అన్నారు.
వయోజన విద్య జాయింట్ డైరెక్టర్, గత ప్రభుత్వంలో ఎస్సీఈఆర్టీ డైరెక్టర్గా పనిచేసిన బి. ప్రతాప్రెడ్డిపై పాఠశాల విద్యాశాఖ పలు ...
రెవెన్యూ శాఖలో ఉన్నతస్థాయి ఉద్యోగి.. నెలనెలా రూ.2లక్షలకుపైనే జీతం తీసుకుంటున్నారు. పోలీసుశాఖలో మరో ఉద్యోగి.. నెలకు ...
సీఎం చంద్రబాబుకు అన్నం మహిత అరుదైన కానుకను బహూకరించారు. 40 రోజుల పాటు శ్రమించి 70 పెన్సిల్ లిడ్లపై సూక్ష్మ అక్షరాలతో ఆయన ...
భారత బ్యాటర్, వికెట్ కీపర్ రిషభ్ పంత్ అర్ధరాత్రి ఓ సంచలన ట్వీట్ చేశాడు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీని ట్యాగ్ ...
రాష్ట్రంలోని 16 వేల ఆలయాల్లో అమలు పరిచేందుకు దృక్ సిద్ధాంత పంచాంగం రూపొందించడం అభినందనీయమని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ...
తెలంగాణలో 2004 తర్వాత నియమితులైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని(ఓపీఎస్) వర్తింపజేసే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ...
దేశ సరిహద్దుల్లో విధులు నిర్వర్తించే ఓ ఆర్మీ జవాన్ స్వగ్రామానికి వస్తూ అదృశ్యమవడం కలకలం రేపుతోంది. నెల్లూరు జిల్లా ...
ఓ డూప్లెక్స్ ఇంట్లో మహిళ అస్థిపంజరం వెలుగుచూసిన సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. మహిళ మరణించిన ఏడాది తర్వాత ఆమె అస్థిపంజరం ...
డేటింగ్ యాప్లో మొదలైన పరిచయం ప్రేమగా మారింది. ఆపై పెద్దల సమక్షంలో నిశ్చితార్థం కూడా జరిగింది. రేపోమాపో వివాహం అనుకుంటున్న ...
‘ఐఐటీ తిరుపతిలో కియ ఇండియా ప్రారంభించిన ‘ఇన్స్పైర్ వర్క్స్ మేకర్స్ ల్యాబ్’ ఒక ప్రయోగశాల కాదు. దేశ భవిష్యత్తును ...
కొత్తగా సృష్టించే జిల్లా విద్యా శాఖాధికారి(డీఈవో) పోస్టులను గ్రూప్-1 ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ మేరకు విద్యా సర్వీస్ ...
Results that may be inaccessible to you are currently showing.
Hide inaccessible results