పాకిస్థాన్‌లో లష్కరే తోయిబాకు చెందిన మరో కీలక కమాండర్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. ఆ సంస్థ సీనియర్ కమాండర్ అయిన ...
శ్రీలంక ఎలెవన్‌తో కొలంబో వేదికగా జరిగిన మూడు రోజుల వార్మప్ టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): కుమురం భీమ్ ఆశయాల సాధనకు అందరూ ఐక్యంగా కృషి చేయాలని తెలంగాణ మంత్రి సీతక్క ...
భారత క్రికెట్‌ జట్టు బంగ్లాదేశ్‌ పర్యటనపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరాలని బీసీసీఐ ...
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి పెరుగుతున్నాయా? ఇరాన్‌పై మరో దాడి జరగబోతోందా? అవుననే అంటున్నాయి అంతర్జాతీయ మీడియా వర్గాలు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా రేపు లోక్‌సభ, రాజ్యసభల్లో పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ...
పశ్చిమ బెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి చేదు అనుభవం ఎదురైంది. ఉత్తర 24 పరగణాల జిల్లా ...
రష్యా-భారత్‌కు ప్రత్యక్ష రైలు మార్గం ఎంతో దూరంలో లేదా..? అంటే, అవుననే సమాధానం వస్తోంది. రష్యా నుంచి హిందూ మహాసముద్రం వరకు ...
వృద్ధులే టార్గెట్‌గా సైబర్ నేరగాళ్ల భారీ మోసాలకు పాల్పడుతున్నారని.. అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సజ్జనార్ ...
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబ సభ్యులకు తాను అండగా ఉంటానని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ ...
అంతరిక్ష పరిశోధకులకు, ఆకాశాన్ని ఆసక్తిగా గమనించే వారికి ఆగస్టు 12వ తేదీ ప్రత్యేకమైన రోజుగా నిలవనుంది. 24 గంటల వ్యవధిలో ఆరు ...
శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు టీమిండియాలో మరో మార్పు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. స్టార్ ఓపెనర్ సాయి సుదర్శన్ ...